Politics
-
*లిక్కర్ మీద ఉన్న ఇంట్రస్ట్ కవితకు పసుపు రైతుల మీద లేదు* *పసుపు రైతుల కోసం సుతిలి, దబ్బనం కూడా కవిత ఇయ్యలే* *ప్రోటోకాల్ గురించి కవిత మాట్లాడం హాస్యాస్పదం* *కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి*
నిజామాబాద్ జనవరి 20(నిఘానేత్రం ప్రతినిధి)ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పసుపు రైతుల మీద లేదని, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి పేర్కొన్నారు.…
Read More » -
*నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్* *నేడు పర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్* *నేడు నిజామాబాదులో నిఖిల్ సాయి లో రైతులతో సమావేశం* *హామీని నిలబెట్టుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్ అరవింద్* *పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియామకం*
నిజామాబాద్ జనవరి 14(నిఘానేత్రంప్రతినిధి) జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది.ఈ మేరకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడి, బొగ్గుగనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్…
Read More » -
*జనవరి 26 నుంచి నాలుగు సంక్షేమ కార్యక్రమాల అమలు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి*
ఖమ్మం, జనవరి -11: (నిఘా నేత్రం ప్రతినిధి)జనవరి 26 నుంచి పేద ప్రజల కోసం నూతనంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్,…
Read More » -
ఇబ్బందుల్లో రోగులు సంబరాల్లో వైద్యులు భార్యను ఏడంతస్తుల మేడ మీదకి మోసుకెళ్లిన భర్త.
నిజామాబాద్ జనవరి 11:( నిఘానేత్రం ప్రతినిధి)ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో రోగులు ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జన్మదిన సంబరాల మీద ఉన్న శ్రద్ధ వైద్య…
Read More » -
*మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం* *రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ* *రెంజల్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి*
నిజామాబాద్, డిసెంబర్ 22 :(నిఘానేత్రం ప్రతినిధి) ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…
Read More » -
*నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నవోదయాల ఏర్పాటుకు స్థలాలు అందజేయండి* *ఆర్ఓబి నిర్మాణాల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి* *జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ ఓఎల్ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదించండి* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్* *సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి*
* నిజామాబాద్ డిసెంబర్ 22:(నిఘానేత్రం ప్రతినిధి) ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల మరియు నిజామాబాద్ జిల్లాలో నవోదయల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జూబ్లీహిల్స్…
Read More » -
*నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*
(నిఘానేత్రం సిటీ బ్యూరో) నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి విడుదల చేశారు. శుక్రవారం ఉదయం…
Read More » -
*మమ్మల్ని ఇంటికి పంపండి శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు*ఆలస్యంగా వేలుగు చూసిన సమాచారం*
రంగారెడ్డి డిసెంబర్11:( నిఘానేత్రం తెలంగాణ బ్యూరో )వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ చైతన్య కాలేజీలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. తాము కాలేజీలో…
Read More » -
*విద్యార్థి జశ్విత్ రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరం* *కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజినీకాంత్*
* నిజామాబాద్ డిసెంబర్ 1:(నిఘానేత్రం ప్రతినిధి) నవంబర్ 29 తేదీన అనారోగ్యం కారణంతో మృతి చెందిన 9వ తరగతి విద్యార్థి జశ్విత్ రెడ్డి మరణం…
Read More » -
*యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు* *రోడ్లు-భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* *కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష* *అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు*
నిజామాబాద్ నవంబర్ 29:(నిఘానేత్రం ప్రతినిధి) భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా…
Read More » -
*అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం* * *దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట* * *పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం* *లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
హైదరాబాద్. నవంబర్ 29:(నిఘా నేత్రం ప్రతినిధి) ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు,…
Read More »