నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో పలు చోట్ల ఇళ్ళు కూలిపోవడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కోటగల్లిలో రెండు రోజుల క్రింద పసికంటి రాజేష్ ఇళ్ళు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అనంతరం జరిగిన సంఘటనపై ఆర్ డీ ఓ గారితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎన్ని అడగగా తడపడిన RDO గారిపైన మండిపడ్డారు సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలన్నారు, నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని ఆదేశించారు, అనంతరం మీడియా తో మాట్లాడుతు ఇటీవల కురుసరున్న భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు, ముఖ్యంగా నగరంలో శిథిల అవస్థలో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టాలని ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు,రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు యుద్ధప్రాతిపదకన ఇళ్ళ నిర్మాణానికి 5 లక్షల ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేసారు,నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే బాధిత కుటుంబాలకు, అర్హులైన ప్రజలకు మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద రావాల్సిన ఆర్ధిక సహాయం త్వరగా అందేలా చూస్తానని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తన వంతు ఆర్ధిక సహాయం చేసి భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు పల్నాటి కార్తీక్,అంత రెడ్డి హరీష్ రెడ్డి, భాను, సురేష్, సుగంధం హరీష్, భాస్కర్,మఠం పవన్, ముందడ పవన్, మరవర్ కృష్ణ, బాబీ సింగ్,తదితరులు పాల్గొన్నారు.
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
*కవిత కాంప్లెక్స్ లో ఉన్న మీసేవ సెంటర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది* *ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక మొత్తంలో వసూళ్లు* *రిజిస్ట్రేషన్ అధికారులతో అన్నీ ఫైరవీలే* *మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ అన్ని రిజిస్ట్రేషన్లలు ఆ మీసేవ సెంటర్ ముసుగు లోనే* *రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ప్రతిదినము లక్షల్లో ఆదాయం* *మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న మీసేవ సెంటర్* *చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు* *ఈ అక్రమ దందాలో మీసేవ సెంటర్ పర్యవేక్షణ అధికారులకు కూడా వాటాలు ఉన్నాయా?*
5 hours ago
*బి ఆర్ ఎస్ పార్టీ ది తప్పుడు ప్రచారం* *చట్టపరమైన నిబంధనలతోనే హైడ్రా పనిచేస్తుంది* *అక్టోబర్4 వ తేదీన నిజామాబాద్ కు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఘనస్వాగతం పలకాలి* *మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి*
14 hours ago
*MSME – 2024 పాలసి లో బీసీల అంశాలను చేర్చడానికి మార్పులు – చేర్పులకు మేధోమధన సదస్సు* *MSME లో ఎస్సి ,ఎస్టీ లకు ఇస్తున్న సబ్సిడీ లు బీసీ లకు వర్తింపజేయాలి* *MSME (సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు) ఆద్యులు , హక్కుదారులు బీసీలు* *రాష్ట్రం లో ప్రతి బీసీ కుటుంబం ఒక మైక్రో యూనిట్ – మంత్రి పొన్నం ప్రభాకర్*
15 hours ago
*పేద, ధనిక అనే తేడా లేదు* *• తెలంగాణలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు* *• పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్డీవో స్థాయి ప్రత్యేక అధికారులు* *• ఎల్ఆర్ఎస్ ను వేగవంతం చేయాలి* *• దసరా లోపు లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు* *• యూడిఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి* *• సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేరువేరుగా కేంద్రాలు* *• యుద్ధ ప్రతిపాదికన వరద ప్రాంతాలలో మరమత్తులు చేపట్టాలి* *- జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
15 hours ago
Check Also
Close