Neegha Netham.com
-
Politics
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల కృతజ్ఞతలు*
హైదరాబాద్ జూలై 11:(నిఘానేత్రం ప్రతినిధి) బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంఘాల నాయకులు స్థానిక…
Read More » -
Politics
*తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో కాదు బిజెపి కేంద్ర నాయకత్వమే?* *గత ఎన్నికల ముందు తెలంగాణలో బిజెపి పోటీ చేసి అధికారం కైవసం చేసుకుంటుందనుకునే సమయంలో బండి సంజయ్ ని మార్చి పార్టీ కార్యకర్తలను ప్రజలను విస్మయానికి గురిచేసింది* *బిజెపిలో ఎందరో బలమైన నాయకులు ఉండగా పార్టీకి నష్టం కలిగే విధంగా బలహీనమైన నాయకునికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని బాధతో రాజాసింగ్ రాజీనామా* *బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి బలహీనమైన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని కార్యకర్తలు పార్టీ నాయకులు ఆక్రోషంతో ఉన్నారు* *హిందుత్వ నినాదంతో హిందువులను మోసం చేస్తున్న బిజెపి పార్టీపై ప్రజలు ఆవేశంతో ఉన్నట్టు తెలుస్తుంది*
హైదరాబాద్ జూన్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి అధికారంలో వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలకు నాయకులకు కేంద్ర నాయకత్వం నిరాశపరిచిందనే…
Read More » -
Politics
*ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖది కీలక పాత్ర* *ప్రత్యేక కమిషనర్ సి హెచ్ ప్రియాంక*
హైదరాబాద్, జూన్ 30:(నిఘానేత్రం ప్రతినిధి)ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని I &PR ప్రత్యేక…
Read More » -
Politics
*దేశం కోసం మేము సైతం సిద్ధం*
నిజామాబాద్ మే 11.(నిఘానేత్రం ప్రతినిధి) ఈరోజు ఉదయం కలెక్టర్ గ్రౌండ్ వాకింగ్ అసోసియేషన్ వారు దేశ సైనికుల కొరకు సంఘీభావం తెలపడానికి మేమున్నామని దేశం కోసం మేము…
Read More » -
Politics
*మేకల విక్రయ కేంద్రం కొరకు స్థల పరిశీలన చేసిన అధికారులు*
నిజామాబాద్, మే 03(నిఘా నేత్రం విలేకరి )నగరంలో మేకల మండి పూర్వం నుండి బోధన్ రోడ్డు మటన్ మార్కెట్ ప్రక్కన కొనసాగుతుంది. బోధన్ రోడ్డు మటన్ మార్కెట్…
Read More » -
Politics
*ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ. 20.19 కోట్లు విడుదల* *రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
హైదరాబాద్ ఏప్రిల్ 15:(నిఘానేత్రం ప్రతినిధి) బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ. 20.19 కోట్ల రూపాయిలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగిందని…
Read More » -
Politics
*భూభారతి చట్టం, పోర్టల్ 14న జాతికి అంకితం* *రాష్ట్రంలో 3 పైలట్ మండలాల ఎంపిక* *జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు* *శాసనసభ ఎన్నికలకు భూభారతి రిఫరెండం* *వచ్చేనెల మొదటివారం గ్రామపరిపాలనాధికారులు* *ధరణి పేరిట కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్ ఆడిట్* *రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ది* *రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
హైదరాబాద్ ఏప్రిల్ 13:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని, భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ,హౌసింగ్, సమాచార…
Read More » -
Politics
*కల్లుకు లేదు బిల్లు ప్రజల ప్రాణాలు చెల్లు* *లంచాల మత్తులో ఎక్సైజ్ శాఖ* *మత్తుపదార్థాలు కలుస్తున్నాయని తెలిసి కూడా చూచి చూడనట్టు వివరిస్తున్న సంబంధితఅధికారులు* *నీళ్ల కల్లుతో వ్యాపారం ప్రజల ప్రాణాలతో చెలగాటం*
నిజామాబాద్ ఏప్రిల్ 10:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో యదేచ్ఛగా కల్తీకల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఈ మత్తుమందు కలిపిన కృత్రిమ…
Read More » -
Politics
*జిల్లా రవాణాశాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు*
నిజామాబాద్ , మార్చి 12( నిఘానేత్రం ప్రతినిధి) జిల్లా రవాణా శాఖ కార్యాలయం పై బుధవారం ఏసిబి అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు .ఉదయం…
Read More » -
Politics
*రాచాలకు వినతి పత్రం ఇచ్చిన ఎఆర్ కానిస్టేబుల్* *తనను పెబ్బేరు ఎస్సై వేదిస్తున్నాడని ఫిర్యాదు*
పెబ్బేరు మార్చ్ 11:(పెబ్బేరు ప్రతినిధి)నేడు పెబ్బేరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేపట్టిన బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కి ప్రజల నుండి…
Read More » -
Politics
*ఇందిరమ్మ ఇండ్లకు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి* *రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*హైదరాబాద్ మార్చ్ 10:(నిఘానేత్రం ప్రతినిధి) జనవరి మూడవ వారంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని…
Read More »