Neegha Netham.com
-
Home
*సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి* *- రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి* *- ప్రభుత్వ భూములను పరిరక్షించాలి* *- ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి* *రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* *
*హైదరాబాద్, సెప్టెంబర్ 21, 2024:(నిఘానేత్రం ప్రతినిధి)* ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా…
Read More » -
Politics
*హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం*
నిజామాబాద్, సెప్టెంబర్ 21 :(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం…
Read More » -
Politics
*కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం* *అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ దిశానిర్దేశం*
* నిజామాబాద్, సెప్టెంబర్ 21 :(నిఘానేత్రం ప్రతినిధి) ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా…
Read More » -
Politics
*ఈరోజు పోషణ మాసం సందర్బంగా డిచ్ పల్లి ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
నిజామాబాద్ సెప్టెంబర్ 21:(నిఘానేత్రం ప్రతినిధి)ఈరోజు పోషణ మాసం సందర్బంగా డిచ్ పల్లి ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం…
Read More » -
Politics
*రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా* *చేపట్టాల్సిన ఏర్పాట్లపై* *ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశం*
హైదరాబాద్, సెప్టెంబర్ 21:(నిఘానేత్రం ప్రతినిధి) ఈ నెల 28వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి…
Read More » -
Politics
*సింగరేణి కార్మికులకు బోనస్* * *దసరాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండగ* * *కార్మిక కుటుంబాలకు అందనున్న రూ.796 కోట్లు* * *ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు* * *తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ.5 వేలు అందజేత* * *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
హైదరాబాద్ సెప్టెంబర్ 20:(నిఘానేత్రం ప్రతినిధి) సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా దసరాకు ముందే…
Read More » -
Politics
*నగరాభివృద్ధికి షబ్బీర్ అలీ కృషి మరువలేనిది* *బీజేపీ ఎమ్మెల్యే, అనుచరులు అసత్య ఆరోపణలు మానుకోవాలి*
నిజామాబాద్ సెప్టెంబర్ 19:(నిఘానేత్రం ప్రతినిధి)నిజామాబాద్ నగరాభివృద్ధికి కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. గురువారం కాంగ్రెస్…
Read More » -
Politics
*53 శాతం ఇండ్లకు మంచినీరు ఇవ్వలేదు* *మిషన్ భగీరథలో భారీ అవినీతి* *వాస్తవాలు ప్రజలకు తెలియజేసి* *ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం* *రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
హైదరాబాద్, సెప్టెంబర్ 19:(నిఘానేత్రం ప్రతినిధి) గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, 46 వేల కోట్ల రూపాయల…
Read More » -
Business
*ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ*
నిజామాబాద్, సెప్టెంబర్ 17( నిఘానేత్రం ప్రతినిధి ) భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ k జన్మదినం సందర్బంగా సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఇందూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో…
Read More » -
Home
*సర్దార్ వల్లభాయ్ పటేల్ తోనే తెలంగాణ కు విముక్తి*
*నిజామాబాద్, సెప్టెంబర్ 17( నిఘానేత్రం ప్రతినిధి ) భారత ప్రథమ హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దూర దృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత…
Read More » -
Home
*ఆనాడు నెహ్రు నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సారధ్యంలో నిజాం పానాలకు విముక్తి* *ఈనాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో* *నయా నిజాం పాలనకు విముక్తి* * *తెలంగాణా ప్రజలకు ప్రజాపాలన రుచి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం** *వరంగల్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవం లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి**
హైదరాబాద్ సెప్టెంబర్ 17: (నిఘానేత్రం ప్రతినిధి) ”ఇప్పటి తరాలకు, ఇప్పటి తెలంగాణ బిడ్డలకు నిజాం కానీ నియంత కానీ, ఎట్లా ఉంటాడో, నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో,…
Read More »