Neegha Netham.com
-
Politics
*ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి పూజలు నిర్వహించిన కలెక్టర్* నిజామాబాద్, సెప్టెంబర్ 13 : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. శుక్రవారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి పాల్గొని, ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ————————- నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది
నిజామాబాద్, సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి) : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ…
Read More » -
Politics
ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి పూజలు నిర్వహించిన కలెక్టర్*
*నిజామాబాద్ , సెప్టెంబర్ 13 (నిఘానేత్రం ప్రతినిధి ) వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్…
Read More » -
Politics
*నిమజ్జనం విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి*
హైదరాబాద్ సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)గణేష్ నిమజ్జనం విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది గణేష్ నిమజ్జనం వేడుకలను శాంతియూతంగా ఆనందంగా…
Read More » -
Politics
*తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు సభ్యులతో సమావేశమై బీసీల “కుల గణన” మరియు రిజర్వేషన్ ల విషయమై సంప్రదింపులు చేయటం జరిగింది*
హైదరాబాద్ సెప్టెంబర్ 14(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు సభ్యులతో సమావేశమై బీసీల “కుల…
Read More » -
Politics
*టీ ఫ్రైడ్ పథకం కు పెట్టుబడి రాయితీ* -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి సెప్టెంబర్ 13 (నిఘానేత్రం ప్రతినిధి ) టీ ఫ్రైడ్ పథకం కింద పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ చైర్మన్,…
Read More » -
Politics
*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష*
జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన…
Read More » -
Politics
*వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం*
హైదరాబాద్ సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన సీఎం వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం.వరదల నేపథ్యంలో ఎలాంటి…
Read More » -
Home
-
Business
*జిల్లాలో ఏసీబీ కి చిక్కిన మరో అవినీతి జలగ*
* నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ జిల్లాలో అవినీతి పరుల ఆటలు సాగనివ్వకుండా ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. నందిపేట్…
Read More » -
Business
*న్యాయవాదిపై భౌతిక దాడిని ఖండించిన జిల్లా బార్ అసోసియేషన్* *నవాతే జగన్ మోహన్ న్యాయవాదిగా అనర్హుడు*
నిజామాబాద్, సెప్టెంబర్ 12( నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది వసంత్ రావు పై భౌతిక దాడి చేసిన జగన్ మోహన్…
Read More »