Neegha Netham.com
-
Politics
*టీ ఫ్రైడ్ పథకం కు పెట్టుబడి రాయితీ* -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి సెప్టెంబర్ 13 (నిఘానేత్రం ప్రతినిధి ) టీ ఫ్రైడ్ పథకం కింద పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ చైర్మన్,…
Read More » -
Politics
*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష*
జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన…
Read More » -
Politics
*వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం*
హైదరాబాద్ సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన సీఎం వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం.వరదల నేపథ్యంలో ఎలాంటి…
Read More » -
Home
-
Business
*జిల్లాలో ఏసీబీ కి చిక్కిన మరో అవినీతి జలగ*
* నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ జిల్లాలో అవినీతి పరుల ఆటలు సాగనివ్వకుండా ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. నందిపేట్…
Read More » -
Business
*న్యాయవాదిపై భౌతిక దాడిని ఖండించిన జిల్లా బార్ అసోసియేషన్* *నవాతే జగన్ మోహన్ న్యాయవాదిగా అనర్హుడు*
నిజామాబాద్, సెప్టెంబర్ 12( నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది వసంత్ రావు పై భౌతిక దాడి చేసిన జగన్ మోహన్…
Read More » -
Home
*బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలి* *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*
కామారెడ్డి సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి ) బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం మహిళా…
Read More » -
Politics
*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం* *పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవర్*
నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిది ) నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి…
Read More » -
Politics
*హైదరాబాద్ లో ఇరాన్ పర్యాటక రోడ్ షో* *పాల్గోన్న ఇరాన్ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్, మంత్రి జూపల్లి, ఇరాన్ కాన్సుల్ జనరల్ మైదీ*
హైదరాబాద్ సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి)శతాబ్దాలుగా భారతదేశానికి ఇరాన్తో చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉందని, భారత్ తో సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు…
Read More » -
Home
*ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు*
హైదరాబాద్,(నిఘానేత్రం ప్రతినిధి) సెప్టెంబర్ 12 :: ఈనెల 17 వతేదీన నిర్వహించే ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ పబ్లిక్…
Read More »