Neegha Netham.com
-
Home
*టీజి బీపాస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి:రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం దాన కిషోర్*
సెక్రటేరియట్( నిఘానేత్రం ప్రతినిధి) 12, సెప్టెంబర్ 2024: టీజి బీపాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని…
Read More » -
Home
*వైద్యారోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* *వైద్యుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓకు ఆదేశం*
* నిజామాబాద్, సెప్టెంబర్ 12 :(నిఘానేత్రం ప్రతినిధి) వైద్యారోగ్య శాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ…
Read More » -
Home
*మెగా ప్యాకింగ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటం * చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు*
నిజామాబాద్ సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలో డ్రింకింగ్ వాటర్ పేరుతో కొనసాగుతున్న కంపెనీలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టారాజ్యంగా వివరిస్తూ ప్రజల…
Read More » -
Politics
NDSA తుది నివేదికను త్వరితగతిన ఇవ్వాల్సిందిగా అడగండి సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు ఛత్తీస్ ఘడ్ నుండి అనుమతుల ప్రక్రియ వేగవంతం చెయ్యండి #సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను వేగవంతంగా నివృత్తి చెయ్యాలి #త్వరితగతిన భూసేకరణ పూర్తి చెయ్యాలి #సమ్మక్క సాగర్ ముంపువిషయంలో నష్టపరిహారం విషయమై చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తో చర్చలు జరపండి #లష్కర్ ల నియామకాలను వేగవంతం చెయ్యాలి #విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు #ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలకు సత్వరం స్పందించాలి _*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*_
హైదరాబాద్ సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి) మేడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం ప్రాజెక్ట్ లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర…
Read More » -
Home
క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం కోసమే డి ఎస్ స్మారక క్రీడలు* -క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి
* నిజామాబాద్, సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి ) క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడ పోటీలు నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో…
Read More » -
Home
డాగ్ గోల్డి మృతి పట్ల శ్రద్దాంజలి ఘటించిన అదనపు పోలీస్ కమీషనర్( అడ్మిన్ )
నిజామాబాద్ సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి)నేడు ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు విధులు నిర్వహించే డాగ్ గోల్డి (మందుపాతరలను గుర్తుపట్టేది) అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ…
Read More » -
Home
దొషులను కఠినంగా శిక్షించాలి* -అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్, సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట బోయి గల్లీలో వినాయకుని విగ్రహం ద్వంసం జరిగిన సంఘటన స్థలాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్…
Read More » -
Home
ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించే క్విజ్ పోటీలో పాల్గొనండి* -లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్
నిజామాబాద్, సెప్టెంబర్ 11 ( నిఘానేత్రం ప్రతినిధి ) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపించబడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు…
Read More » -
Home
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరగాలి* -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ
కామారెడ్డి సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి ) కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.…
Read More » -
Politics
అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం బోధన్ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం*
* నిజామాబాద్ అర్బన్,సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి ) వచ్చే పౌర్ణమి రోజు, అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం బోధన్ డిపో నుండి సూపర్ లగ్జరీ…
Read More » -
Home
ఖమ్మం వరద బాధితులకు ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి సంఘం ఆర్థిక సహాయం*
* నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి) ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజా గౌడ్ కు 11,000 రూపాయల చెక్కును జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి…
Read More »