Neegha Netham.com
-
Home
*బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలి* *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*
కామారెడ్డి సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి ) బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం మహిళా…
Read More » -
Politics
*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం* *పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవర్*
నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిది ) నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి…
Read More » -
Politics
*హైదరాబాద్ లో ఇరాన్ పర్యాటక రోడ్ షో* *పాల్గోన్న ఇరాన్ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్, మంత్రి జూపల్లి, ఇరాన్ కాన్సుల్ జనరల్ మైదీ*
హైదరాబాద్ సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి)శతాబ్దాలుగా భారతదేశానికి ఇరాన్తో చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉందని, భారత్ తో సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు…
Read More » -
Home
*ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు*
హైదరాబాద్,(నిఘానేత్రం ప్రతినిధి) సెప్టెంబర్ 12 :: ఈనెల 17 వతేదీన నిర్వహించే ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ పబ్లిక్…
Read More » -
Home
*టీజి బీపాస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి:రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం దాన కిషోర్*
సెక్రటేరియట్( నిఘానేత్రం ప్రతినిధి) 12, సెప్టెంబర్ 2024: టీజి బీపాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని…
Read More » -
Home
*వైద్యారోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* *వైద్యుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓకు ఆదేశం*
* నిజామాబాద్, సెప్టెంబర్ 12 :(నిఘానేత్రం ప్రతినిధి) వైద్యారోగ్య శాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ…
Read More » -
Home
*మెగా ప్యాకింగ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటం * చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు*
నిజామాబాద్ సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలో డ్రింకింగ్ వాటర్ పేరుతో కొనసాగుతున్న కంపెనీలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టారాజ్యంగా వివరిస్తూ ప్రజల…
Read More » -
Politics
NDSA తుది నివేదికను త్వరితగతిన ఇవ్వాల్సిందిగా అడగండి సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు ఛత్తీస్ ఘడ్ నుండి అనుమతుల ప్రక్రియ వేగవంతం చెయ్యండి #సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను వేగవంతంగా నివృత్తి చెయ్యాలి #త్వరితగతిన భూసేకరణ పూర్తి చెయ్యాలి #సమ్మక్క సాగర్ ముంపువిషయంలో నష్టపరిహారం విషయమై చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తో చర్చలు జరపండి #లష్కర్ ల నియామకాలను వేగవంతం చెయ్యాలి #విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు #ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలకు సత్వరం స్పందించాలి _*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*_
హైదరాబాద్ సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి) మేడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం ప్రాజెక్ట్ లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర…
Read More » -
Home
క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం కోసమే డి ఎస్ స్మారక క్రీడలు* -క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి
* నిజామాబాద్, సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి ) క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడ పోటీలు నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో…
Read More » -
Home
డాగ్ గోల్డి మృతి పట్ల శ్రద్దాంజలి ఘటించిన అదనపు పోలీస్ కమీషనర్( అడ్మిన్ )
నిజామాబాద్ సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి)నేడు ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు విధులు నిర్వహించే డాగ్ గోల్డి (మందుపాతరలను గుర్తుపట్టేది) అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ…
Read More » -
Home
దొషులను కఠినంగా శిక్షించాలి* -అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్, సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట బోయి గల్లీలో వినాయకుని విగ్రహం ద్వంసం జరిగిన సంఘటన స్థలాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్…
Read More »