Neegha Netham.com
-
Home
ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి* *ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి PDSU వినతి*
* నిజామాబాద్ ( నిఘానేత్రం ప్రతినిధి) సెప్టెంబర్ 11 నిజామబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని ప్రగతిశీల…
Read More » -
Home
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం నేడు రాష్ట్ర పర్యటనకు వచ్చింది.
హైదరాబాద్ నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 11 :: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ…
Read More » -
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి
హైదరాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 11 :: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 527 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ…
Read More » -
Politics
బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి* -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
* నిజామాబాద్ , సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి ) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్…
Read More » -
Home
*చిన్న పత్రికల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి*
తెలంగాణ రాష్ట్రంలో చిన్న పత్రికలు గత ప్రభుత్వ హయాం నుంచి మరణశయ్యపై ఉన్నాయి. సొంత పత్రికలు,ఛానెళ్లను అభివృద్ధి చేసుకునేందుకు ఆసక్తి చూపిన గత ప్రభుత్వ వైఖరి కారణంగానే…
Read More » -
Politics
పర్వతారోహకుడిని అభినందించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ*
* నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 10 : పర్వతారోహణ పట్ల అభిరుచిని పెంపొందించుకుని ప్రపంచ ప్రఖ్యాత పర్వతాలను అధిరోహిస్తున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం…
Read More » -
Politics
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలి*
శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ అపశృతులకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 10 : ప్రశాంత వాతావరణంలో…
Read More » -
Home
ప్రజల గొడవ గా గళమెత్తిన కాళోజీ*
నిజామాబాద్, సెప్టెంబర్ 09( నిఘానేత్రం ప్రతినిధి ) హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం ఉద్యమం నడిపిన కాళోజీ నారాయణ రావు ప్రజాజీవితం ఆదర్శనీయమని నిజామాబాద్ బార్ అసోసియేషన్…
Read More » -
Home
సుబ్రహ్మణ్యస్వామి వారికీ వెండి మయూరి కిరీటం బహుకరణ
** నిజామాబాద్, సెప్టెంబర్ 09( నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బోర్గం(పి )గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడు చింతకాయల రాజేందర్ 1.1/2 వెండితో…
Read More » -
Home
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇందూర్ కవి శ్రీమన్నారాయణ చారీ విరాట్ కు వీరరస కావ్య పురస్కారం*
నిజామాబాద్, సెప్టెంబర్ 09 (నిఘానేత్రం ప్రతినిధి ) గ్వాలియర్ లో ఏర్పాటుచేసిన రాష్ట్ర భాష మహాత్సవ్ లో భాగంగా అఖిల భారతీయ సాహిత్యకారుల సమ్మేళనం మధ్యప్రదేశ్ రాష్ట్రం…
Read More » -
Politics
*బోధన్ ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన పిసిసి అధ్యక్షులు
నిజామాబాద్,సెప్టెంబర్ 09 (నిఘానేత్రం ప్రతినిధి ) రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ సోమవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే…
Read More »