Neegha Netham.com
-
Politics
*ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్*
నిజామాబాద్, నవంబర్ 16 :(నిఘానేత్రం ప్రతినిధి)మాక్లూర్ మండలం మాణిక్ భండార్ లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం…
Read More » -
Politics
*రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు*
* హైదరాబాద్, నవంబర్ 15:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్…
Read More » -
Politics
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు* *ధాన్యం, పత్తి పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దు.* *సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి.* *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.*
నిర్మల్ నవంబర్ 15:(నిఘానేత్రం ప్రతినిధి) ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
Read More » -
Politics
*ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి* *DM&HO రాజశ్రీ* *పిల్లలకు చాక్లెట్లు కూల్ డ్రింలు తినకుండా తాగకుండా చూడాలి* *గృహినిలు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
నిజామాబాద్ నవంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగర జిల్లా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DM&HO రాజశ్రీ తెలిపారు. పిల్లలలో వ్యాధులు డేంగి మలేరియా…
Read More » -
Politics
*మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్ ను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి తో పాటు పార్టీ కార్పొరేటర్లు కమీషనర్ ను మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు*
నిజామాబాద్ నవంబర్ 10:(నిఘానేత్రం ప్రతినిధి)నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఈరోజు భారతీయ జనతా…
Read More » -
Politics
*మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్*
* నిజామాబాద్ నవంబర్ 3:(నిఘానేత్రం ప్రతినిధి) అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరి ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతీ భక్తులకు కల్గుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.…
Read More » -
Politics
*ఏకలవ్య గురుకులంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం* *12 వరకు చివరి గడువు*
నిజామాబాద్ నవంబర్ 3(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య గురుకులంలో పని చేయుటకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన క్యాటరింగ్ అసిస్టెంట్ (01), మెస్ హెల్పర్ (02),…
Read More » -
Politics
*ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి….. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు* *రాబోయే మార్చి తరువాత ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి కృషి* *టి.జి.ఈ.జే.ఏ.సి ఆధ్వర్యంలో నిర్వహించిన సకల ఉద్యోగుల కార్తీక మాస వన సమారాధన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు*
ఖమ్మం, నవంబర్ -3:(నిఘానేత్రం ప్రతినిధి)ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు అన్నారు.ఆదివారం గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి…
Read More » -
Politics
*మీడియాతో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్* *ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం* *ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకము*
హైదరాబాద్ నవంబర్ 2:(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక 15రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి…
Read More » -
Politics
*ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని విధాలుగా సన్నద్ధం* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
* నిజామాబాద్, నవంబర్ 02 :(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై ఈ…
Read More » -
Politics
*నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన పర్యాటకశాఖ* * *120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం*
హైదరాబాద్ నాగార్జునసాగర్ నవంబర్ 2:(నిఘానేత్రం ప్రతినిధి)తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు అద్భుత బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు నేడు…
Read More »