Neegha Netham.com
-
Politics
*నిబంధనలకు విరుద్ధంగా సన్ ఫ్లవర్ హై స్కూల్* *జీవో వన్ ప్రకారము సన్ ఫ్లవర్ స్కూల్ లేదు* *ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్ నిర్వహణ* *ఎల్ కే జీ నుండి పదవ తరగతి వరకు ఉన్న స్కూల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు రెండే ఉన్నాయి* *ఒక మూత్రశాలకు డోరే లేదు రెండో మూత్రశాలకు లోపల నుండి గొల్లెము లేదు* **వేలల్లో ఫీజు వసతులు శూన్యం*
నిజామాబాద్ నవంబర్ 2:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగర నడిబొడ్డున తిరుమల టాకీస్ చౌరస్తా లో గల సన్ ఫ్లవర్ స్కూల్ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆ…
Read More » -
Politics
*మాదకద్రవ్యాలను అరికట్టండి*
నిజామాబాద్ అక్టోబర్ 30:(నిఘానేత్రం ప్రతినిధి)జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన మాదకద్రవ్యాల నిరోధం పై ముద్రించిన పోస్టర్లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని శ్రీమతి డాక్టర్…
Read More » -
Politics
*పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఇతోధిక తోడ్పాటు* *రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి* *ఎమ్మెల్యే, కలెక్టర్లతో కలిసి సారంగాపూర్ విజయ డెయిరీ సందర్శన* *విజయ పాలనే వినియోగించాలని విజ్ఞప్తి*
నిజామాబాద్, అక్టోబర్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ…
Read More » -
Politics
*ప్రజలకు దీపావళి పండుగ సందర్బంగా శుభాకాంక్షలు*
నిజామాబాద్ అక్టోబర్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ ప్రజలందరికి అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా నా తరపున పోలీస్ శాఖ తరపున దీపావళి శుభాకాంక్షలు ఈ…
Read More » -
Politics
*మీడియా అకాడమీ చైర్మన్ ను* *కలిసిన సమాచార శాఖ* *కమిషనర్*
హైదరాబాద్ అక్టోబర్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం నాడు…
Read More » -
Politics
*ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు* *తెలంగాణ బీ.సీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ వెల్లడి* *నిజామాబాద్ లో బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ* *పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం*
నిజామాబాద్ ప్రతినిధి:(నిఘానేత్రం ప్రతినిధి) ప్రజలు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం చేపట్టనున్న…
Read More » -
Politics
*దీపావళి ఒక రోజు రెండు రోజులు ముందు తనిఖీలు* *మేము వస్తాము మీరు ఈ పరికారాలు ఉంచండి తనిఖీ చేసినట్టు మీడియాకు చూపిస్తాము అని ముందే వాళ్లకు చెప్పి కుమ్మక్క అవుతున్న అగ్నిమాపక శాఖ* *హైకోర్టు స్టే ఉందని చూపించి నగర నడిబొడ్డున టపాసుల వ్యాపారం* *చిన్న నిర్లక్ష్యం పెద్ద విధ్వంసం ఆదమరిస్తే కిసాన్ గంజ్ ప్రాంతం మొత్తం నాశనమే* *కోట్లలో టపాసుల వ్యాపారం బిల్లు ఉండదు జీఎస్టీ ఉండదు అంతా జీరో లోనే వ్యాపారం* *లంచాల మత్తులో జిల్లా యంత్రాంగం* *అధికారులను బోల్తా కొట్టిస్తున్న అగ్నిమాపక శాఖ* *చూడడానికి చిన్న శాఖ అధికారాలు మాత్రం అధికం* *భారీ నిర్మాణాలు షాపింగ్ మాల్ సినిమా ఆల్ మల్టీప్లెక్స్ అపార్ట్మెంట్స్ ఇలాంటి భారీ నిర్మాణాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు కీలకం* *ఎవరి కంటపడకుండా గుట్టుగా దండుకుంటున్న అగ్నిమాపక శాఖ*
నిజామాబాద్ అక్టోబర్ 29:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగర నడిబొడ్డున కిసాన్ గంజ్ ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల వ్యాపారం. చట్టానికి వ్యతిరేకంగా కోర్టు ద్వారా స్టే ఉందని…
Read More » -
Politics
*విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట.. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *పిల్లలు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలి.. మంత్రి* *తిరుమలాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి*
ఖమ్మం, అక్టోబర్ 29(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్య, వైద్యంలో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి కి…
Read More » -
Politics
*అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
నిజామాబాద్ అక్టోబర్ 26:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.…
Read More » -
Politics
*ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్* *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
హైదరాబాద్ అక్టోబర్ 26:(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ…
Read More » -
Politics
*ఈనెల చివరినాటికి ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇళ్లు* *4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం* *కాళ్లలో కట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగదు* *రెవెన్యూ ,హౌసింగ్ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు శ్రీపొంగులేటి శ్రీనివాసరెడ్డి*
హైదరాబాద్ అక్టోబర్ 19:(నిఘానేత్రం ప్రతినిధి)ఈనెల చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి తొలివిడతగా 3500 నుంచి 4 వేల ఇళ్లను మంజూరు చేయబోతున్నామని రెవెన్యూ ,హౌసింగ్ ,సమాచార…
Read More »