Neegha Netham.com
-
Politics
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత* *మంత్రి పొంగలేటితో కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీ కులదీప్ నారాయణ్ భేటీ*
హైదరాబాద్ అక్టోబర్18:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి వీలైనంతవరకు సహాయాన్ని అందించాలని…
Read More » -
Politics
*డివిజన్ సమస్యలపై ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణను సుంకరి రాజశేఖర్ కాలనీవాసులు* *సానుకూలంగా స్పందించిన ధన్పాల్ సూర్యనారాయణ*
నిజామాబాద్: (నిఘానేత్రం టౌన్) నిజామాబాద్ నగరంలోని 27వ డివిజన్ లో రోడ్లు, డ్రైనేజీ ల పరిస్థితి దారుణ స్థితిలో ఉన్నాయి. ఇట్టి సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా…
Read More » -
Politics
*ఆలయ్- బలయ్ కార్యక్రమానికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్* *మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు బండారు దత్తాత్రేయ సంతోషాన్ని వ్యక్తపరిచారు* *పార్టీలకు అతీతంగా జరిపే అద్భుత సమ్మేళనంమే. ఈ ఆలయ్- బలయ్ కార్యక్రమం*
హైదరాబాద్ అక్టోబర్ 13:(నిఘానేత్రం ప్రతినిధి) ఆలయ్- బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమం ఈ కార్యక్రమం గత 19 సంవత్సరాల నుండి అన్ని పార్టీలను ఒక తాటిపై తీసుకొని…
Read More » -
Politics
*కమీషనరేటు పరిధిలోని విధ్యార్థిని, విధ్యార్థులకు యువతకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం : పోలీస్ కమీషనర్ వెల్లడి*
నిజామాబాద్ అక్టోబర్ 11:(నిఘానేత్రం ప్రతినిధి)శాంతి భద్రతల సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్ధం అక్టోబర్ 21…
Read More » -
Politics
విద్య ప్రాథమిక అంశంగా ప్రజా ప్రభుత్వం పటిష్ట చర్యలు…..రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు* *ఆదర్శంగా రఘునాథపాలెం మండలంగా తీర్చిదిద్దుతున్నాం* *పిల్లలు చెడు అలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్త పాటించాలి* *మంచుకొండ లిఫ్ట్ పనులు త్వరలో ప్రారంభం* *రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, అక్టోబర్ -11:(నిఘానేత్రం ప్రతినిధి)విద్య ప్రాధాన్యత అంశంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని, పేద ప్రజలకు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర…
Read More » -
Politics
*అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు విద్యా బోధన…రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* *657 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన* *క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పన* **విద్యతో పాటు నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత* *ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి*
ఖమ్మం, అక్టోబర్ -11:(నిఘా నేత్రం ప్రతినిధి)జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తుందని…
Read More » -
Politics
*ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యంగా చర్యలు..రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు* *అత్యాధునిక వసతులతో సుమారు 25 ఎకరాలలో స్కూల్ నిర్మాణం* *కుల,మత వర్గాంతరాలు లేని విద్యాలయం* *క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన* *వచ్చే విద్యా సంవత్సరం నాటికి నిర్మాణాలు పూర్తి* *మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి*
ఖమ్మం/బోనకల్, అక్టోబర్ -11:(నిఘానేత్రం ప్రతినిధి)మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక,…
Read More » -
Politics
*కష్టాలు ఎన్ని వచ్చినా కలత చెందక కాంగ్రెస్ నే నమ్ముకొని ముందుకు నడిచినందుకే ఈ అద్భుత అవకాశం* *గత 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం* *సౌమ్యంగా ఉంటూ అందరి మన్నలను పొంది ఉన్నత స్థాయికి ఎదగలిగాడు* *వేనన్నగా పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ కార్యకర్తల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ నాయకుడు*
నిజామాబాద్ అక్టోబర్ 11:(నిఘానేత్రం ప్రతినిధి) గత 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ చిన్న కార్యకర్తగా డి శ్రీనివాస్ తో ప్రయాణము మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ ఇంత స్థాయికి…
Read More » -
Politics
*రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పని చేయాలి……రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *సంక్రాంతి నాటికి మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పెండింగ్ పనులు పూర్తి* *సన్న రకం వడ్లకు క్వింటాల్ 500 రూపాయల బోనస్* *రైతులకు పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి పంటల బీమా పథకం అమలు* *రైతులు లాభదాయక పంట ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి* *మద్ధులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు*
ఖమ్మం, అక్టోబర్ -10:(నిఘానేత్రం ప్రతినిధి)రైతుల సంక్షేమమే లక్ష్యంగా నూతన మార్కెట్ కమిటీ పని చేయాలని, రైతులకు మద్దతు ధర అందేలా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల…
Read More » -
Politics
*హిట్ అండ్ రన్ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ* *మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
నిజామాబాద్, అక్టోబర్ 10 :(నిఘానేత్రం ప్రతినిధి) గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు…
Read More » -
Politics
*మహానటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన- నటుడు ప్రభాస్*
హైదరాబాద్ అక్టోబర్ 9:(నిఘా నేత్రం ప్రతినిధి)ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది మనకు సుపరిచితమైన నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె చనిపోవడం తెలుగు చిత్ర పరిశ్రమనే…
Read More »