Neegha Netham.com
-
Politics
*సాలు రా చెక్ పోస్ట్ ఆదాయానికి అడ్డా* *మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు అవడం డబ్బులు నిండుగా దండుకుంటున్న చెక్ పోస్ట్ సిబ్బంది* *ప్రతి ఒక వాహనం ఆపి వారికి డబ్బు ఇవ్వవలసిందే* *డబ్బులు ఇస్తే తనిఖీ చేయడము ఏమి ఉండదు దర్జాగా పంపిస్తారు* *బక్రీద్ కు వాహనాల్లో ఆవులను గేదెలను తరలిస్తున్న పట్టించుకోకుండా దండిగా వసూళ్లు చేసే నిండుగా సంపాదించుకున్న సిబ్బంది* *నిజామాబాద్ జిల్లా నుండి బిలోలి కి మేకలు కొనడానికి ప్రతి మంగళవారం మేకల సంతకు వెళుతుంటారు వచ్చే ప్రతి వాహనం మామూలు విచ్చి వెళ్ళవలసిందే* *ఇంత ఆదాయం ఉన్న చెక్ పోస్ట్ పోస్టింగ్ కొరకు ఎన్నో పైరవీలు* *ఇన్ని అక్రమాలు జరుగుతున్న ఆ చెక్ పోస్ట్ సిబ్బందిపై అధికారుల చర్యలు శూన్యం*
నిజామాబాద్ అక్టోబర్ 3:(నిఘానేత్రం ప్రతినిధి) మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు అయిన సాలురా చెక్పోస్ట్ అక్రమ అవసులకు పెట్టిన పేరు ఎన్నోసార్లు వార్తల్లో వచ్చిన వసూలు చేయడం ఆగడం…
Read More » -
Politics
*తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా డిజిటల్ కార్డుల సర్వే* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
నిజామాబాద్, అక్టోబర్ 03 :(నిఘానేత్రం ప్రతినిధి) కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను…
Read More » -
Politics
*బి ఆర్ ఎస్ పార్టీ ది తప్పుడు ప్రచారం* *చట్టపరమైన నిబంధనలతోనే హైడ్రా పనిచేస్తుంది* *అక్టోబర్4 వ తేదీన నిజామాబాద్ కు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఘనస్వాగతం పలకాలి* *మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి*
నిజామాబాద్ , అక్టోబర్ 01(నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు..…
Read More » -
Politics
*MSME – 2024 పాలసి లో బీసీల అంశాలను చేర్చడానికి మార్పులు – చేర్పులకు మేధోమధన సదస్సు* *MSME లో ఎస్సి ,ఎస్టీ లకు ఇస్తున్న సబ్సిడీ లు బీసీ లకు వర్తింపజేయాలి* *MSME (సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు) ఆద్యులు , హక్కుదారులు బీసీలు* *రాష్ట్రం లో ప్రతి బీసీ కుటుంబం ఒక మైక్రో యూనిట్ – మంత్రి పొన్నం ప్రభాకర్*
హైదరాబాద్ అక్టోబర్1:(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ – 2024 లో ఇతర వర్గాలకు ఇచ్చిన మాదిరి బీసీలకు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More » -
Politics
*పేద, ధనిక అనే తేడా లేదు* *• తెలంగాణలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు* *• పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్డీవో స్థాయి ప్రత్యేక అధికారులు* *• ఎల్ఆర్ఎస్ ను వేగవంతం చేయాలి* *• దసరా లోపు లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు* *• యూడిఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి* *• సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేరువేరుగా కేంద్రాలు* *• యుద్ధ ప్రతిపాదికన వరద ప్రాంతాలలో మరమత్తులు చేపట్టాలి* *- జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
*హైదరాబాద్, 1 అక్టోబర్, 2024:(నిఘానేత్రం ప్రతినిధి)* పేద, మధ్య, ధనిక వర్గాలు, కుటుంబాలు అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్…
Read More » -
Politics
*రాజరాజేశ్వర పొల్యూషన్ సెంటర్ అక్రమాలు* *పొల్యూషన్ సెంటర్ పేరుతో దౌర్జన్యంగా వసూలు* *ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వసూళ్ల సమయం* *మత్తులో ఉంటూ రోడ్డు అడ్డంగా నిలబడి కాపలా కాశి మరీ బలవంత వసూలు* *లంచాల మత్తులో అధికారులు?*
నిజామాబాద్ అక్టోబర్ 1:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ రోడ్డు ప్రాంతంలో రాజరాజేశ్వర పొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు…
Read More » -
Politics
*విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత* *జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి జూపల్లి* *ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై దిశానిర్దేశం* *పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు*
* నిజామాబాద్, సెప్టెంబర్ 30 :(నిఘానేత్రం ప్రతినిధి)విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తెస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి,…
Read More » -
Politics
*జీవధాన్ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి* *అమాయకులను కేసుల్లో ఇరికించవద్దు వారి భవిష్యత్తు దెబ్బతింటుంది* *జీవధాన్ ఘటనపై పోలీసుల చర్యలు అభినందనీయం* *రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ*
కామారెడ్డి, సెప్టెంబర్ 30(నిఘా నేత్రం విలేఖరి ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ స్కూల్లో జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు…
Read More » -
Politics
*అక్రమ మద్యం, గంజాయి రవాణా, కల్తీ కల్లుపై ఉక్కుపాదం* *మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి* *మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ల నూతన భవనాలకు ప్రారంభోత్సవాలు*
నిజామాబాద్, సెప్టెంబర్ 30 :(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్ లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇంచార్జి…
Read More » -
Politics
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై 3 నుంచి 7వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్ట్గా క్షేత్ర స్థాయి పరిశీలన * రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో అయిదు రోజుల పాటు సాగనున్న ప్రక్రియ * పట్టణ/నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ టీమ్లు * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * కుటుంబ ఫొటో దిగడం ఆప్షన్ మాత్రమే…
హైదరాబాద్ సెప్టెంబర్ 30:(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న పరిశీలన సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి…
Read More » -
Politics
*ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి*
నిజామాబాద్, సెప్టెంబర్ 30 :(నిఘా నేత్రం విలేకరి) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా…
Read More »