Politics
-
*మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు* -జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
* నిజామాబాద్ , సెప్టెంబర్ 14( నిఘానేత్రం ప్రతినిధి ) ముస్లీంల పవిత్ర దినమైన మిలాద్- ఉన్ నబీ పండుగ సందర్భంగా నిజామాబాద్లో ఈ నెల 16న…
Read More » -
*గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు* *మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా* *ప్రజా భవన్ లో జరిగే ప్రజా వాణి లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు* *గల్ఫ్ కార్మిక కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో సీట్లు* *గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవల్సిన చర్యల పై సలహాలు, సూచనలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*
హైదరాబాద్(నిఘానేత్రం ప్రతినిధి) ,సెప్టెంబర్ 14: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
Read More » -
*రాష్ట్రం లో కుల గణన విషయమై చేపట్టే విధివిధానాల గురించి సవివరంగా చర్చించడం జరిగింది*
హైదరాబాద్ సెప్టెంబర్ 14:(నిఘానేత్రం ప్రతినిధి) రాష్ట్ర పంచాయత్ రాజ్ సెక్రెటరీ లోకేష్ కుమార్ డి.ఎస్., ఐఏఎస్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఐఏఎస్. డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ఈ…
Read More » -
*హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్* *నిర్వహణ తీరుపై సంతృప్తి వెలిబుచ్చిన జిల్లా పాలనాధికారి*
* నిజామాబాద్, సెప్టెంబర్ 14 : (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగరంలోని వినాయకనగర్ లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, మోపాల్…
Read More » -
*ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి పూజలు నిర్వహించిన కలెక్టర్* నిజామాబాద్, సెప్టెంబర్ 13 : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. శుక్రవారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి పాల్గొని, ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ————————- నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది
నిజామాబాద్, సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి) : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ…
Read More » -
ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి పూజలు నిర్వహించిన కలెక్టర్*
*నిజామాబాద్ , సెప్టెంబర్ 13 (నిఘానేత్రం ప్రతినిధి ) వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి కలెక్టర్…
Read More » -
*నిమజ్జనం విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి*
హైదరాబాద్ సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)గణేష్ నిమజ్జనం విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది గణేష్ నిమజ్జనం వేడుకలను శాంతియూతంగా ఆనందంగా…
Read More » -
*తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు సభ్యులతో సమావేశమై బీసీల “కుల గణన” మరియు రిజర్వేషన్ ల విషయమై సంప్రదింపులు చేయటం జరిగింది*
హైదరాబాద్ సెప్టెంబర్ 14(నిఘానేత్రం ప్రతినిధి) తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ కమిషన్ సభ్యులు ఈ రోజు పూర్వ బీసీ కమిషన్ అధ్యక్షులు సభ్యులతో సమావేశమై బీసీల “కుల…
Read More » -
*టీ ఫ్రైడ్ పథకం కు పెట్టుబడి రాయితీ* -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి సెప్టెంబర్ 13 (నిఘానేత్రం ప్రతినిధి ) టీ ఫ్రైడ్ పథకం కింద పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ చైర్మన్,…
Read More » -
*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష*
జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన…
Read More » -
*వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం*
హైదరాబాద్ సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన సీఎం వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం.వరదల నేపథ్యంలో ఎలాంటి…
Read More »