Politics
-
*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం* *పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవర్*
నిజామాబాద్ ,సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిది ) నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి…
Read More » -
*హైదరాబాద్ లో ఇరాన్ పర్యాటక రోడ్ షో* *పాల్గోన్న ఇరాన్ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్, మంత్రి జూపల్లి, ఇరాన్ కాన్సుల్ జనరల్ మైదీ*
హైదరాబాద్ సెప్టెంబర్ 12 (నిఘానేత్రం ప్రతినిధి)శతాబ్దాలుగా భారతదేశానికి ఇరాన్తో చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉందని, భారత్ తో సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు…
Read More » -
NDSA తుది నివేదికను త్వరితగతిన ఇవ్వాల్సిందిగా అడగండి సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు ఛత్తీస్ ఘడ్ నుండి అనుమతుల ప్రక్రియ వేగవంతం చెయ్యండి #సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను వేగవంతంగా నివృత్తి చెయ్యాలి #త్వరితగతిన భూసేకరణ పూర్తి చెయ్యాలి #సమ్మక్క సాగర్ ముంపువిషయంలో నష్టపరిహారం విషయమై చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తో చర్చలు జరపండి #లష్కర్ ల నియామకాలను వేగవంతం చెయ్యాలి #విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు #ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలకు సత్వరం స్పందించాలి _*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*_
హైదరాబాద్ సెప్టెంబర్ 11(నిఘానేత్రం ప్రతినిధి) మేడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం ప్రాజెక్ట్ లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర…
Read More » -
అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం బోధన్ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం*
* నిజామాబాద్ అర్బన్,సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి ) వచ్చే పౌర్ణమి రోజు, అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం బోధన్ డిపో నుండి సూపర్ లగ్జరీ…
Read More » -
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి
హైదరాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 11 :: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 527 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ…
Read More » -
బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి* -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
* నిజామాబాద్ , సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి ) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్…
Read More » -
పర్వతారోహకుడిని అభినందించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ*
* నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 10 : పర్వతారోహణ పట్ల అభిరుచిని పెంపొందించుకుని ప్రపంచ ప్రఖ్యాత పర్వతాలను అధిరోహిస్తున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం…
Read More » -
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలి*
శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ అపశృతులకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 10 : ప్రశాంత వాతావరణంలో…
Read More » -
*బోధన్ ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన పిసిసి అధ్యక్షులు
నిజామాబాద్,సెప్టెంబర్ 09 (నిఘానేత్రం ప్రతినిధి ) రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ సోమవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే…
Read More » -
నూడా చైర్మన్ గా కేశ వేణు నియామకం
నిజామాబాద్, సెప్టెంబర్ 09(నిఘానేత్రం ప్రతినిధి ) నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నూడా )చైర్మన్ గా కేశ వేణు నియమాకం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం…
Read More » -
ప్రజావాణికి 109 ఫిర్యాదులు*
* నిజామాబాద్, నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 09 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత…
Read More »